చంద్రబాబు గృహప్రవేశం.. కుప్పంలో జన సందడి..
ABN, Publish Date - May 25 , 2025 | 06:32 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా కుప్పంలో సందడి వాతావరణం నెలకొంది.
1/7
కుప్పంలో కుటుంబసభ్యులతో కలసి గృహప్రవేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా కుప్పంలో సందడి వాతావరణం.
2/7
కుటుంబసభ్యులతో కలసి తింటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
3/7
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గృహప్రవేశం సందర్భంగా కుప్పంలో జన సందడి.
4/7
సీఎం చంద్రబాబు గృహప్రవేశంకు తరలివచ్చిన టీడీపీ రాజకీయ నేతలు, స్థానిక ప్రజలు
5/7
రకరకాల వంటకాలతో అందరికీ కడుపు నిండా భోజనం పెట్టిన చంద్రబాబు
6/7
చంద్రబాబు గృహప్రవేశంకు తరలివచ్చిన వేలాది మంది ప్రజలు
7/7
గృహప్రవేశం సందర్భంగా నలుదిక్కులా చంద్రబాబు ఫ్యామిలీ ఫ్లెక్సీలు..
Updated at - May 25 , 2025 | 07:00 PM