AP Budget 2025: ఏపీ బడ్జెట్.. మంత్రి పయ్యావుల ప్రత్యేక పూజలు.. కేబినెట్ ఆమోదం
ABN, Publish Date - Feb 28 , 2025 | 12:36 PM
AP Budget 2025: 2025-26 రాష్ట్ర బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకుముందు విజయవాడలోని నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి. ఆపై రాష్ట్ర బడ్జెట్కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
1/8
2025-26 రాష్ట్ర బడ్జెట్... విజయవాడలోని ఇంటి వద్ద మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక పూజలు చేశారు.
2/8
బడ్జెట్ ప్రతులు ఉన్న బ్యాగ్ను అమ్మవారి పటం వద్ద ఉంచి పూజలు చేశారు మంత్రి పయ్యావుల
3/8
అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు మంత్రి
4/8
ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి (బడ్జెట్) రోనాల్డ్ రోస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జే. నివాస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి గౌతమ్, ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి నూరుల్, ఐఏఎస్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
5/8
ఏపీ బడ్జెట్ 2025కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర
6/8
ఏపీ అసెంబ్లీలోనీ సీఎం ఛాంబర్లో కేబినెట్ సమావేశం
7/8
బడ్జెట్ ప్రతులను చదువుతున్న సీఎం చంద్రబాబు
8/8
ట్యాబ్ల్లో బడ్జెట్ ప్రతులను చూస్తున్న మంత్రులు
Updated at - Feb 28 , 2025 | 01:15 PM