India-Qatar : ఇక వ్యూహాత్మక భాగస్వామ్యం!
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:37 AM
భారత్-ఖతార్ల మధ్య బంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చడంపై దృష్టి పెట్టాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, ఇంధనం, ప్రజా సంబంధాలపై
ఖతార్ రాజు తమీమ్తో ప్రధాని చర్చలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: భారత్-ఖతార్ల మధ్య బంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చడంపై దృష్టి పెట్టాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, ఇంధనం, ప్రజా సంబంధాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న సంప్రదాయ సంబంధాలను మరింత పటిష్ఠపర్చుకోవాలని తీర్మానించుకున్నారు. రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన ఖతార్ రాజు షేక్ తమీమ్తో మంగళవారం మోదీ సమావేశమయ్యారు. ద్వంద్వ పన్నుల నుంచి మినహాయింపు, పన్ను ఎగవేత అంశాలపై ఈ సందర్భంగా ఒప్పందం కుదిరింది.
ఇవి కూడా చదవండి:
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్టెల్కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా విరాట్ కోహ్లీ ముందు 5 రికార్డులు.. బ్రేక్ చేస్తాడా..
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
Read More Business News and Latest Telugu News