Chennai News: హిజ్రాను వివాహం చేసుకున్న యువతి
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:45 PM
సేలం జిల్లా అరసిపాళయానికి చెందిన దురైరాజ్ కుమార్తె ఇలక్కియ శ్రీ (21) డిగ్రీ పూర్తిచేసింది. చెల్లాత్తమ్పట్టికి చెందిన శేఖర్ కుమారుడు కార్తీక్ (21) పాఠశాల స్థాయి నుంచే స్నేహితులు. ఇద్దరూ డిగ్రీ చేస్తున్న సమయంలో వారి పరిచయం ప్రేమగామారింది.
చెన్నై: సేలం(Selam) జిల్లా అరసిపాళయానికి చెందిన దురైరాజ్ కుమార్తె ఇలక్కియ శ్రీ (21) డిగ్రీ పూర్తిచేసింది. చెల్లాత్తమ్పట్టికి చెందిన శేఖర్ కుమారుడు కార్తీక్ (21) పాఠశాల స్థాయి నుంచే స్నేహితులు. ఇద్దరూ డిగ్రీ చేస్తున్న సమయంలో వారి పరిచయం ప్రేమగామారింది. వీరి ప్రేమవ్యవహారం ఇరు కుటుంబాలకు తెలిసి అభ్యంతరం చెప్పారు. దీంతో ఇద్దరూ సోమవారం ఈరోడ్ జిల్లా గోపిశెట్టిపాళయంలో ఉన్న కల్యాణ మండపంలో వివాహంచేసుకున్నారు. హిజ్రాను వివాహం చేసుకున్న యువతిని పలువురు అభినందించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మరుగుదొడ్డిలో 16 అడుగుల కింగ్ కోబ్రా
నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News