వైసీపీ పాలనలో ప్రజలకు తిప్పలు: యార్లగడ్డ

ABN, Publish Date - May 07 , 2024 | 08:58 AM

కృష్ణా జిల్లా: గన్నవరంలో కూటమి జెండా ఎగురవేయడం ఖాయమని టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు ధీమా వ్యక్తం చేశారు. బాపులపాడు మండలం, హనుమాన్ జంక్షన్‌లో పలువురు మహిళలు టీడీపీలో చేరారు. వారికి కూటమి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు, ఉండవల్లి శ్రీదేవి కండువాలు కప్పి పార్లీలోకి ఆహ్వానించారు.

కృష్ణా జిల్లా: గన్నవరంలో కూటమి జెండా ఎగురవేయడం ఖాయమని టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు ధీమా వ్యక్తం చేశారు. బాపులపాడు మండలం, హనుమాన్ జంక్షన్‌లో పలువురు మహిళలు టీడీపీలో చేరారు. వారికి కూటమి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు, ఉండవల్లి శ్రీదేవి కండువాలు కప్పి పార్లీలోకి ఆహ్వానించారు. వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. తనను గెలిపించి శాసనసభకు పంపిస్తే గన్నవరం నియోజకవర్గాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకుంటారని యార్లగడ్డ వెంకటరావు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓటమి భయంతో వైసీపీ దాడులు: కన్నా..

మోదీ మాటలతో జగన్‌లో టెన్షన్.. టెన్షన్..

జగన్ ప్రభుత్వానికి అదే ఉరితాడు..

జగన్‌ బేల మాటలు!

పనిమనిషి ఇంట్లో రూ.34 కోట్లు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 07 , 2024 | 09:04 AM