జగన్ ప్రభుత్వానికి అదే ఉరితాడు..

ABN, Publish Date - May 07 , 2024 | 08:10 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఇప్పుడు వైసీపీ సర్కార్‌కు గుదిబండగా మారుతోంది. జగన్ ప్రభుత్వానికి అదే ఉరితాడు అవుతోందనే టాక్ నడుస్తోంది. భూ రక్షణ పేరుతో తీసుకువచ్చిన ఈ చట్టం.. వైసీపీ నేతల భూ భక్షణ చట్టంగా తయారైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఇప్పుడు వైసీపీ సర్కార్‌కు గుదిబండగా మారుతోంది. జగన్ ప్రభుత్వానికి అదే ఉరితాడు అవుతోందనే టాక్ నడుస్తోంది. భూ రక్షణ పేరుతో తీసుకువచ్చిన ఈ చట్టం.. వైసీపీ నేతల భూ భక్షణ చట్టంగా తయారైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేదల పాలిట శాపంగా మారి కబ్జాకోరల కొమ్ము కాసేలా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భూ బకాసురులకు ఇదొక వరంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చట్టం బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. సీఎం జగన్ జమానాలో వచ్చిన అత్యంత వివాదాస్పద భూ రక్షణ హక్కు చట్టంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌ బేల మాటలు!

పనిమనిషి ఇంట్లో రూ.34 కోట్లు!

మోదీ కనుసన్నల్లో రేవంత్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 07 , 2024 | 08:10 AM