ఈరోజు నుంచి గాజు గ్లాసులోనే టీ తాగుతా: అంజనా దేవి

ABN, Publish Date - Jun 05 , 2024 | 10:42 AM

అమరావతి: 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటిమి భారీ విజయం సాధించింది. ఈ విజయంలో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించింది. రెండు ఎంపీ స్థానాల్లోనూ గెలిచింది.

అమరావతి: 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటిమి భారీ విజయం సాధించింది. ఈ విజయంలో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించింది. రెండు ఎంపీ స్థానాల్లోనూ గెలిచింది. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవి ఓ వీడియోలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తన కుమారుడు విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘‘రాజకీయాల్లో వాడు పడిన కష్టానికి భగవంతుడు మంచి ఫలితమిచ్చాడు.. అందుకు చాలా సంతోషంగా ఉంది.. ఈ రోజు నుంచి నేను గాజు గ్లాసులో టీ తాగుతాను’’ అని అంజనా దేవి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చీకటి పాలన నుంచి ఆంధ్రప్రదేశ్‌కు విముక్తి..

ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు.. వైసీపీకి వ్యథ..

బాబు ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్!

మరింత దయనీయ స్థితిలో బీఆర్ఎస్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 05 , 2024 | 10:42 AM