ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు.. వైసీపీకి వ్యథ..

ABN, Publish Date - Jun 05 , 2024 | 08:45 AM

అమరావతి: నాలుగు దశాబ్దాల టీడీపీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని ఘన విజయం.. అలాగే తెలుగు రాష్ట్రాల ఎన్నికల చరిత్రలో నభూతో అనిపించే ఫలితం.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసికట్టుగా సాధించిన అసాధారణ గెలుపు ఇది విజయగాథ.. వైసీపీకి వ్యథ..

అమరావతి: నాలుగు దశాబ్దాల టీడీపీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని ఘన విజయం.. అలాగే తెలుగు రాష్ట్రాల ఎన్నికల చరిత్రలో నభూతో అనిపించే ఫలితం.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసికట్టుగా సాధించిన అసాధారణ గెలుపు ఇది విజయగాథ.. వైసీపీకి వ్యథ.. అవినీతి, అరాచకం, అభివృద్ధి లేమిపై మండిపడిన జనం ఇచ్చిన తీర్పు ఇది. దేశంలో మరే అధికారపార్టీకి ఎదురుకాని ఘోర పరాభవం వైసీపీకి ఎదురైంది. ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ ఒక్కటంటే ఒక్కటీ గెలవలేకపోయింది. జగన్ సొంత జిల్లా కడపలో మూడు స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బాబు ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్!

రాష్ట్రంలో నోటాకు తగ్గని ప్రాధాన్యం..

చంద్రబాబు ప్రమాణం 9 న!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 05 , 2024 | 08:45 AM