ప్రచారంలో స్పీడ్ పెంచిన టీడీపీ ఎమ్మెల్యే..

ABN, Publish Date - Apr 12 , 2024 | 10:55 AM

విజయవాడ: మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. దీనిలో భాగంగా విజయవాడ రూరల్ మండలం, కొత్తూరు, తాడేపల్లి గ్రామంలో గత రాత్రి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.

విజయవాడ: మైలవరం (Mailavaram) నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (MLA Vasanta Krishna Prasad) ఎన్నికల ప్రచారంలో (Election Campaign) స్పీడ్ పెంచారు. దీనిలో భాగంగా విజయవాడ (Vijayawada) రూరల్ మండలం, కొత్తూరు, తాడేపల్లి గ్రామంలో గత రాత్రి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అందరం కలిసి ఐక్యంగా ఎన్డీయే కూటమికి (NDA Kutami) మద్ధతుగా పనిచేయాలని ఆయన పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 12 , 2024 | 11:03 AM