విదేశాల నుంచి ఏపీకి తరలి వస్తున్న జనం..
ABN, Publish Date - May 12 , 2024 | 10:56 AM
అమరావతి: ఓటు వేసేందుకు ఇతర ప్రాంతల్లోఉన్న ఆంధ్రా జనం తరలి వచ్చారు. రైళ్లు, బస్సులు, విమానాల్లో నో వేకన్సీ బోర్డులు కనిపిస్తున్నాయి. విదేశాలతోపాటు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరులో ఉన్న ఉద్యోగులు, వ్యాపారస్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
అమరావతి: ఓటు వేసేందుకు ఇతర ప్రాంతల్లోఉన్న ఆంధ్రా జనం తరలి వచ్చారు. రైళ్లు, బస్సులు, విమానాల్లో నో వేకన్సీ బోర్డులు కనిపిస్తున్నాయి. విదేశాలతోపాటు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరులో ఉన్న ఉద్యోగులు, వ్యాపారస్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి.. అటుగా వచ్చే వాహనాలతో శనివారం అంతా కిక్కిరిసిపోయింది. ఏకంగా షార్జా నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి జనం తరలి వచ్చారు. విజయవాడ బస్టాండ్ ప్రయాణీకులతో కిటకిటలాడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
దళిత యువకుడిపై వైసీపీ నేత దాడి..
ఏపీలో రేపే పోలింగ్.. కేంద్రాల వద్ద ఈసీ నిఘా
ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై నోరు పారేసుకున్న టీటీడీ చైర్మన్
Pawan Kalyan : వైసీపీకి ఓటేయొద్దు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - May 12 , 2024 | 10:56 AM