విదేశాల నుంచి ఏపీకి తరలి వస్తున్న జనం..

ABN, Publish Date - May 12 , 2024 | 10:56 AM

అమరావతి: ఓటు వేసేందుకు ఇతర ప్రాంతల్లోఉన్న ఆంధ్రా జనం తరలి వచ్చారు. రైళ్లు, బస్సులు, విమానాల్లో నో వేకన్సీ బోర్డులు కనిపిస్తున్నాయి. విదేశాలతోపాటు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరులో ఉన్న ఉద్యోగులు, వ్యాపారస్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

అమరావతి: ఓటు వేసేందుకు ఇతర ప్రాంతల్లోఉన్న ఆంధ్రా జనం తరలి వచ్చారు. రైళ్లు, బస్సులు, విమానాల్లో నో వేకన్సీ బోర్డులు కనిపిస్తున్నాయి. విదేశాలతోపాటు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరులో ఉన్న ఉద్యోగులు, వ్యాపారస్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి.. అటుగా వచ్చే వాహనాలతో శనివారం అంతా కిక్కిరిసిపోయింది. ఏకంగా షార్జా నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి జనం తరలి వచ్చారు. విజయవాడ బస్టాండ్ ప్రయాణీకులతో కిటకిటలాడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో మరో కీలక ఘట్టం..

దళిత యువకుడిపై వైసీపీ నేత దాడి..

ప్రయాణీకుల జేబులకు చిల్లులు..

ఏపీలో రేపే పోలింగ్.. కేంద్రాల వద్ద ఈసీ నిఘా

ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై నోరు పారేసుకున్న టీటీడీ చైర్మన్

Pawan Kalyan : వైసీపీకి ఓటేయొద్దు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 12 , 2024 | 10:56 AM