ఏపీలో మరో కీలక ఘట్టం..

ABN, Publish Date - May 12 , 2024 | 10:05 AM

అమరావతి: ఎన్నికల వేళ ఏపీలో మద్యం ఏరులై పారుతోంది. నోట్ల కట్టలతో పోటా పోటీగా ఓటర్లను కొంటున్నారు. ప్రజలను ప్రలోభపెట్టడంలో వైసీపీ అందనంతదూరంలో ఉంది. ప్రచార ఘట్టం ముగియడంతో డబ్బు పంపిణీపై ఆ పార్టీ నాయకులు దృష్టి పెట్టారు.

అమరావతి: ఎన్నికల వేళ ఏపీలో మద్యం ఏరులై పారుతోంది. నోట్ల కట్టలతో పోటా పోటీగా ఓటర్లను కొంటున్నారు. ప్రజలను ప్రలోభపెట్టడంలో వైసీపీ అందనంతదూరంలో ఉంది. ప్రచార ఘట్టం ముగియడంతో డబ్బు పంపిణీపై ఆ పార్టీ నాయకులు దృష్టి పెట్టారు. ఆదివారం సాయంత్రంలోపు గట్టుచప్పుడు కాకుండా డబ్బు పంపిణీ చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా డబ్బు పంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఏపీలో ప్రచారఘట్టం ముగిసింది. కానీ మరో కీలక ఘట్టానికి తెరలేచింది. ఎన్నికల్లో గెలవడానికి ఆఖరి ప్రయత్నాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. డబ్బును గుమ్మరించి ఓటర్లను కొనేందుకు అధికారపార్టీ అభ్యర్థులు రెడీ అయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రయాణీకుల జేబులకు చిల్లులు..

ఏపీలో రేపే పోలింగ్.. కేంద్రాల వద్ద ఈసీ నిఘా

ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై నోరు పారేసుకున్న టీటీడీ చైర్మన్

చంద్రబాబు కొనసాగివుంటే.. అమరావతిది మరో చరిత్రే!

Pawan Kalyan : వైసీపీకి ఓటేయొద్దు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 12 , 2024 | 10:09 AM