దళిత యువకుడిపై వైసీపీ నేత దాడి..

ABN, Publish Date - May 12 , 2024 | 10:25 AM

కడప జిల్లా: రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పాపక్కగారి పల్లెలో దారుణం జరిగింది. ఓటుకు డబ్బులు తీసుకోలేదని ప్రభుత్వ వైద్యుడు, వైసీపీ నేత రంజిత్ రెడ్డి ఓ దళిత యువకుడిపై దాడి చేశాడు. కాళ్లతో తంతూ పరుగెత్తించి కొట్టాడు.

కడప జిల్లా: రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పాపక్కగారి పల్లెలో దారుణం జరిగింది. ఓటుకు డబ్బులు తీసుకోలేదని ప్రభుత్వ వైద్యుడు, వైసీపీ నేత రంజిత్ రెడ్డి ఓ దళిత యువకుడిపై దాడి చేశాడు. కాళ్లతో తంతూ పరుగెత్తించి కొట్టాడు. ఈ ఘటన స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఎస్సీ కాలనీలో ప్రచారం నిర్వహించిన రంజిత్ రెడ్డి దళితులకు డబ్బులు ఇవ్వబోయాడు. అందుకు వారంతా నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన రంజిత్ రెడ్డి, ఆయన అనుచరులు దళిత యువకుడిపై విరుచుకుపడ్డారు. దండం పెడతా.. విడిచిపెట్టాలని బ్రతిమిలాడినా వారు వినలేదు..


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో మరో కీలక ఘట్టం..

ప్రయాణీకుల జేబులకు చిల్లులు..

ఏపీలో రేపే పోలింగ్.. కేంద్రాల వద్ద ఈసీ నిఘా

ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై నోరు పారేసుకున్న టీటీడీ చైర్మన్

చంద్రబాబు కొనసాగివుంటే.. అమరావతిది మరో చరిత్రే!

Pawan Kalyan : వైసీపీకి ఓటేయొద్దు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 12 , 2024 | 10:25 AM