మునిగిన గుజరాత్.. మోదీ భరోసా..

ABN, Publish Date - Aug 29 , 2024 | 07:47 AM

గుజరాత్‌లో వరుసగా నాలుగవరోజు వర్షం పలు జిల్లాలను ముంచెత్తింది. వర్షాలు.. వరదలు కారణంగా గోడలు కూలి నీటిలో మునిగిన వేర్వేరు ఘటనల్లో గుజరాత్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

గుజరాత్‌లో వరుసగా నాలుగవరోజు వర్షం పలు జిల్లాలను ముంచెత్తింది. వర్షాలు.. వరదలు కారణంగా గోడలు కూలి నీటిలో మునిగిన వేర్వేరు ఘటనల్లో గుజరాత్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సుమారు 8,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల కారణంగా రైళ్లను రద్దు చేశారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ సీఎంకు ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితులపైఆరా తీశారు. అన్ని రకాల సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హెల్మెట్లు ధరించిన బస్సు డ్రైవర్లు

ఏపీకి పారిశ్రామిక మణిహారం

భారీగా పెరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 29 , 2024 | 07:47 AM