ప్రభుత్వానికి అనుకూలంగా కలెక్టర్ల రిపోర్టు..

ABN, Publish Date - May 16 , 2024 | 10:49 AM

అమరావతి: ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్ర బృందం ఇచ్చిన నివేదికకు భిన్నంగా 22 జిల్లాల కలెక్టర్లు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కి నివేదికలు సమర్పించారు.

అమరావతి: ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్ర బృందం ఇచ్చిన నివేదికకు భిన్నంగా 22 జిల్లాల కలెక్టర్లు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కి నివేదికలు సమర్పించారు. ఫిబ్రవరి 11-14 తేదీల నడుమ తనిఖీలు నిర్వహించి కలెక్టర్లు పంపిన నివేదికలన్నీ ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా ఉన్నాయని, వాస్తవాలను కప్పిపుచ్చేలా ఉన్నాయంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. అయితే ఆయా కలెక్టర్లు ఎన్జీటీకి సమర్పించిన నివేదికలు తాజాగా ఆంధ్రజ్యోతికి చేతికి చిక్కాయి. ఆ నివేదికలన్నీ ఒకే ఫార్మాట్‌లో ఉన్నాయి. పొల్లు పోకుండా, పదం మారకుండా నిర్దేశిత రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలే జరగలేదంటూ కలెక్టర్లంతా మూకుమ్మడి నివేదికలు ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కోట్ల ఆస్తికి వారసుడే అయినా..

ఆ ఇద్దరు మంత్రులకు దడ..!

మోసం చేసిన ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి..!

నిద్రలోనే అగ్నికి ఆహుతి

రాష్ట్రంలో ఏం జరుగుతోంది?

దుమ్మురేపిన ఓటర్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 16 , 2024 | 10:49 AM