మోసం చేసిన ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి..!

ABN, Publish Date - May 16 , 2024 | 08:06 AM

ప్రకాశం జిల్లా: ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీకి పోటీ చేసిన నేతలకు ఈయన చుక్కలు చూపించారని పార్టీలో టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కోట్ల రూపాయలు కుమ్మరిస్తానని ఈ నేత ముందుగా హామీలు గుప్పించారట..

ప్రకాశం జిల్లా: ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీకి పోటీ చేసిన నేతలకు ఈయన చుక్కలు చూపించారని పార్టీలో టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కోట్ల రూపాయలు కుమ్మరిస్తానని ఈ నేత ముందుగా హామీలు గుప్పించారట.. కానీ పోలింగ్ తేదీ దగ్గరపడే సమయానికి చేతులెత్తేసారని వినిపిస్తోంది. దీంతో ఓటర్లకు డబ్బులు పంపిణీకి వైసీపీ అభ్యర్థులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ పార్టీ పెద్దలు ఒంగోలు పార్లమెంట్ స్థానానికి బదిలీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ ఇద్దరు మంత్రులకు దడ..!

నిద్రలోనే అగ్నికి ఆహుతి

రాష్ట్రంలో ఏం జరుగుతోంది?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 16 , 2024 | 08:06 AM