Share News

Mahbubabad: చేపల కోసం ఎగబడ్డ ప్రజలు.. జాతరను తలపించిన చెరువు..

ABN , Publish Date - May 21 , 2024 | 11:42 AM

మహబూబాబాద్ జిల్లా: నేరడపెద్ద చెరువు జాతరను తలపించింది. చెరువులోచేపలు పట్టేందుకు స్థానికులు ఎగబడ్డారు. చెకువు లూటీ పోయిందని మత్స్యకారులు ప్రకటించడంతో స్థానికులు చేపలు పట్టేందుకు తండోపతండాలు తరలి వచ్చారు.

Mahbubabad: చేపల కోసం ఎగబడ్డ ప్రజలు.. జాతరను తలపించిన చెరువు..

మహబూబాబాద్ జిల్లా: నేరడ పెద్ద చెరువు జాతరను తలపించింది. చెరువులో చేపలు (Fish) పట్టేందుకు స్థానికులు (స్థానికులు) ఎగబడ్డారు. చెకువు లూటీ పోయిందని మత్స్యకారులు (Fishermens) ప్రకటించడంతో స్థానికులు చేపలు పట్టేందుకు తండోపతండాలుగా తరలి వచ్చారు. వందలాదిమంది వలలు, తోపెళ్లను తీసుకుని చెరువులోకి దిగి చేపలు పట్టుకునేందుకు పోటీ పడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైభవంగా ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు..

. సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు

డీజీపీ వాట్సాప్ ఫోటోతో కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌

హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన గోవిందరాజ స్వామి

ఏపీలో ఐప్యాక్ కార్యాలయం మూసివేత..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 21 , 2024 | 11:47 AM