Share News

TS Assembly: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ABN , Publish Date - Feb 17 , 2024 | 10:23 AM

Telangana: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎనిమిదవ రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు సభలో సాగు నీటి శాఖపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయనుంది.

TS Assembly: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 17: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎనిమిదవ రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు సభలో సాగు నీటి శాఖపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయనుంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం రోజున సభలో బీఆర్‌ఎస్ అవినీతి బయట పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. శాసనసభలో శ్వేత పత్రం విడుదల చేసి లఘు చర్చ జరుపనున్నారు. కాళేశ్వరం అవినీతి, కాగ్ నివేదిక, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, నిర్మాణ లోపలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మధ్యంతర నివేదికపైన చర్చ జరుగనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 17 , 2024 | 10:23 AM