Share News

TS News: ఏకగ్రీవం కానున్న రాజ్యసభ ఎన్నిక?

ABN , Publish Date - Feb 15 , 2024 | 08:50 AM

కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి నేడు రాజ్యసభ ఎన్నికల నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ వేయనున్నారు. నేటితో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనుంది

TS News: ఏకగ్రీవం కానున్న రాజ్యసభ ఎన్నిక?

హైదరాబాద్: కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి నేడు రాజ్యసభ ఎన్నికల నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ వేయనున్నారు. నేటితో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ రోజు బీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవి చంద్ర నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణలో మూడు స్థానాలకు ముగ్గురే నామినేషన్లను వేస్తుండటంతో అభ్యర్థుల ఎన్నికల ఏకగ్రీవం కానుంది.

Updated Date - Feb 15 , 2024 | 08:50 AM