భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం..
ABN, Publish Date - Jan 25 , 2024 | 10:29 AM
ములుగు జిల్లా: తాడ్వాయి మండలం, మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. జాతరకు నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించుకుని సమ్మక్క సారక్కలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
1/6
మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. జాతరకు నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు.
2/6
వనదేవతలు సమ్మక్క సారక్కలను భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్న దృశ్యం.
3/6
మేడారంలోని భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యం.
4/6
మేడారంకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా పహరా కాస్తున్న పోలీసులు..
5/6
మేడారంలోని వనదేవతలు సమ్మక్క సారక్కల దర్శనానికి వచ్చిన భక్తులు అక్కడ గంటలు మోగిస్తున్న దృశ్యం.
6/6
మేడారంలో వనదేవతలు సమ్మక్క సారక్కలకు మొక్కులు చెల్లించుకునేందుకు బంగారం, మేకపిల్ల, వస్త్రాలు తీసుకువస్తున్న భక్తులు..
Updated at - Jan 25 , 2024 | 10:29 AM