Lok Sabha Polls 2024: ద్రౌపది ముర్ము, రాహుల్, గౌతమ్ గంభీర్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
ABN, Publish Date - May 25 , 2024 | 12:09 PM
దేశ వ్యాప్తంగా ఆరో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు తదితరులు పిలుపునిస్తున్నారు. శనివారం ఉదయాన్నే పలువురు నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
1/8
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
2/8
ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ
3/8
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్
4/8
ఓటు వేశాక కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
5/8
ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్
6/8
ఓటు హక్కు వినియోగించుకున్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, ఆయన సతీమణి సుదేశ్
7/8
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
8/8
కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ దంపతులు
Updated at - May 25 , 2024 | 12:18 PM