పోలి పాడ్యమి.. ప్రత్యేక పూజలు..
ABN, Publish Date - Dec 03 , 2024 | 10:03 AM
రాజమండ్రి: కార్తిక మాసం శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది. సోమవారంతో కార్తీకమాసం ముగుస్తోంది. మంగళవారం నుంచి మార్గ శిర మాసం. అంటే విష్ణువుకు ఇష్టమైన మాసం. ఈ మాసంలో పోలి పాడ్యమి (Poli Padyami ). ప్రత్యేకమైనది. పోలి బొందితో స్వర్గానికి వెళ్లిన రోజు. సోమవరం తెల్లవారుజామునే మహిళలు స్నానమాచరించి.. నదులు, చెరువులలో దీపాలు వదులుతారు. ఈ క్రమంలో రాజమండ్రి పుష్కర్ ఘాటులో భక్తులు స్నానాలు చేసి దీపాలు గోదావరిలోకి వదిలారు.
1/7
సోమవారంతో కార్తీకమాసం ముగిసింది. ఈ క్రమంలో పోలి పాడ్యమి సందర్భంగా రాజమండ్రి పుష్కర్ ఘాటు వద్ద భక్తుల సందడి..
2/7
పోలి పాడ్యమి సందర్భంగా సోమవారం రాజమండ్రి పుష్కర్ ఘాటులో భక్తులు స్నానాలు చేసి దీపాలు గోదావరిలోకి వదిలారు...
3/7
రాజమండ్రి పుష్కర్ ఘాటులో భక్తులు స్నానమాచరించి.. మెట్ల వద్ద పూజలు నిర్వహిస్తున్న దృశ్యం..
4/7
పోలి పాడ్యమి సందర్బంగా భక్తులు రాజమండ్రి పుష్కర్ ఘాటులో స్నానాలు చేసి దీపాలు గోదావరిలోకి వదిలి.. పూజారికి దీప దానం ఇచ్చారు.
5/7
కార్తీక ఐదో సోమవారం సందర్భంగా శ్రీకాకుళం నాగావళి నదిలో స్నానమాచరిస్తున్న భక్తులు..
6/7
చివరి కార్తీక సోమవారం సందర్భంగా శ్రీకాకుళం నాగావళి నదిలో దీపాలు వదులుతున్న మహిళలు...
7/7
సోమవారంతో కార్తీకమాసం ముగిసింది.. దీంతో శివాలయాలకు పోటెత్తిన భక్తులు..
Updated at - Dec 03 , 2024 | 10:03 AM