నిజం గెలవాలి.. తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో భువనేశ్వరి పర్యటన దృశ్యాలు..
ABN, Publish Date - Mar 27 , 2024 | 08:56 AM
ఏలూరు: నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో పర్యటించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ప్రాణాలు కోల్పోయిన టీడీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ భువనేశ్వరి ఈ యాత్ర చేస్తు్న్నారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు.
Updated at - Mar 27 , 2024 | 08:56 AM