గండికోట రిజర్వాయర్ను సందర్శించిన మంత్రి నిమ్మల
ABN, Publish Date - Dec 23 , 2024 | 07:36 AM
కడప జిల్లా: జమ్మలమడుగు, కొండాపురం మండలం, గండికోట ప్రాజెక్టును జమ్మలమడుగు ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి, జలవనరుల శాఖ అధికారులతో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం సందర్శించారు. గత ఐదుసంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఎక్కువ విధ్వంసానికి ఇరిగేషన్ శాఖే గురైందని.. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
1/6
కడప జిల్లా, జమ్మలమడుగు, కొండాపురం మండలం గండికోట ప్రాజెక్టును జమ్మలమడుగు ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి, జలవనరుల శాఖ అధికారులతో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు.
2/6
మంత్రి నిమ్మల రామానాయుడు గండికోట ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు..
3/6
మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి గండికోట ప్రాజెక్టును సందర్శించిన అనంతరం సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి..
4/6
గండికోట ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడుకు వివరిస్తున్న ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి..
5/6
గండికోట ప్రాజెక్టు వద్ద మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి, జలవనరుల శాఖ అధికారులు..
6/6
గండికోట ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు...
Updated at - Dec 23 , 2024 | 07:36 AM