Happy New Year: తిరుమలలో భక్తుల రద్దీ

ABN, Publish Date - Jan 01 , 2024 | 09:09 AM

జనవరి ఒకటో తేదీ (న్యూ ఇయర్) సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శని, ఆది, సోమవారాలు వరుస సెలవులు రావడంతో శనివారం సాయంత్రం నుంచే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. వైకుంఠద్వార దర్శనాలు కూడా సోమవారంతో ముగియనున్నాయి.

Updated at - Jan 01 , 2024 | 09:09 AM