Share News

PM Narendra Modi: మూడో టర్మ్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

ABN , Publish Date - Feb 05 , 2024 | 05:57 PM

PM Narendra Modi: విపక్షాలు చాలాకాలం ప్రజల మధ్యే ఉండాలని కోరుకుంటున్నాయని.. అందుకు విపక్షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

PM Narendra  Modi: మూడో టర్మ్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
PM Narendra Modi

PM Narendra Modi: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రత్యేకంగా ప్రసంగించారు. ఈ ప్రభుత్వానికి ఇదే చివరి లోక్‌సభ సమావేశం కావడంతో.. తన స్పీచ్‌లో పొలిటికల్ స్పైసీని బాగానే దట్టించారు. మరోసారి విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తూనే.. విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభలో చివరి ప్రసంగం ఇచ్చిన ప్రధాని మోదీ.. విపక్షాలు చాలాకాలం ప్రజల మధ్యే ఉండాలని కోరుకుంటున్నాయని.. అందుకు విపక్షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

Updated Date - Feb 05 , 2024 | 07:07 PM