Share News

TDP: విజయనగరం జిల్లా, టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు

ABN , Publish Date - Mar 13 , 2024 | 11:39 AM

విజయనగరం జిల్లా: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలో గజపతినగరం నియోజకవర్గానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ..

TDP: విజయనగరం జిల్లా, టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు

విజయనగరం జిల్లా: తెలుగుదేశం సీనియర్ నేత (TDP Senior Leader), మాజీ కేంద్రమంత్రి (Ex Central Minister) అశోక్ గజపతిరాజు (Ashok Gajapatiraju) సమక్షంలో గజపతినగరం నియోజకవర్గానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు (50 YCP Families) టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. తిరుగుడు తలుపు వ్యవహారాలతో రాజకీయాలు కలుషితం అయ్యాయని, సర్పంచ్(Sarpanch), ఎంపీటీసీ (MPTC)లు సర్వనాశనం అయిపోయారని అన్నారు. వికేంద్రీకరణకు అర్ధం లేకుండాపోయిందన్నారు. దివంగత ఎంపీ కొండపల్లి పైడితల్లినాయుడు పేరు ఆ కుటుంబ సభ్యులు నిలబెట్టాలన్నారు. కొండపల్లి శ్రీనివాసరావు విజయానికి అందరూ సహకరించాలని అశోక్ గజపతిరాజు పిలుపిచ్చారు.

Updated Date - Mar 13 , 2024 | 11:39 AM