Share News

AP Schools: నేటి నుంచి ఒంటిపూట బడులు..

ABN , Publish Date - Mar 18 , 2024 | 07:11 AM

నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి 9వ‌ తరగతి వ‌ర‌కూ ఒంటిపూట బడులు నిర్వహించనున్నాయి. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వహించనున్నారు.

AP Schools: నేటి నుంచి ఒంటిపూట బడులు..

విశాఖ: నేటి నుంచి ఒంటిపూట బడులు (Half day Schools) ప్రారంభం కానున్నాయి. ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి 9వ‌ తరగతి వ‌ర‌కూ ఒంటిపూట బడులు నిర్వహించనున్నాయి. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు అన్ని ప్రభుత్వ (Government), ప్రైవేటు (Private) పాఠశాలల నిర్వహించనున్నారు. వేసవి దృష్ట్యా పాఠశాలల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉంచాల‌ని క‌లెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు వ‌డ‌దెబ్బ బారిన ప‌డ‌కుండా జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచనలు చేయడం జరిగింది.

Updated Date - Mar 18 , 2024 | 07:11 AM