Share News

TDP: నెల్లిమర్లను జనసేనకు కేటాయించటంపై తీవ్ర అసంతృప్తిలో టీడీపీ శ్రేణులు

ABN , Publish Date - Feb 27 , 2024 | 01:32 PM

పొత్తులో భాగంగా నెల్లిమర్ల టిక్కెట్టు జనసేనకు కేటాయించటంపై టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గ్రామ, మండలాల వారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. పక్కాగా గెలిచే ఇన్‌చార్జ్ కర్రోతు బంగార్రాజుకే టిక్కెట్టు ఇవ్వాలని కేడర్ పట్టుబడుతోంది.

TDP: నెల్లిమర్లను జనసేనకు కేటాయించటంపై తీవ్ర అసంతృప్తిలో టీడీపీ శ్రేణులు

విజయనగరం: పొత్తులో భాగంగా నెల్లిమర్ల టిక్కెట్ జనసేన (Janasena)కు కేటాయించటంపై టీడీపీ (TDP) శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గ్రామ, మండలాల వారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. పక్కాగా గెలిచే ఇన్‌చార్జ్ కర్రోతు బంగార్రాజుకే టిక్కెట్టు ఇవ్వాలని కేడర్ పట్టుబడుతోంది. ఈ రోజు 3.45 కి తనను కలవాలని చంద్రబాబు (Chandrababu) నుంచి బంగార్రాజుకి ఫోన్ వచ్చింది. దీంతో బంగార్రాజు హుటాహుటిన విజయవాడ బయలుదేరారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 01:32 PM