Share News

Panchumarthi Anuradha: ఆ సమయంలో భువనేశ్వరమ్మ బాగా ఆందోళనకు గురయ్యారు

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:51 PM

ఒక్క ఎంపీ సీటు కోసం సొంత బాబాయినే చంపేశారని.. ఆ మాట జగన్ సొంత చెల్లే చెబుతోందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కష్టాల నడుమ యువగళం పాదయాత్ర చేశారన్నారు.

Panchumarthi Anuradha: ఆ సమయంలో భువనేశ్వరమ్మ బాగా ఆందోళనకు గురయ్యారు

కర్నూలు: ఒక్క ఎంపీ సీటు కోసం సొంత బాబాయినే చంపేశారని.. ఆ మాట జగన్ (CM Jagan) సొంత చెల్లే చెబుతోందని టీడీపీ (TDP) ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) పేర్కొన్నారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) కష్టాల నడుమ యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) చేశారన్నారు. రాయలసీమలో లోకేష్ పాదయాత్ర జరిగే సమయంలో భువనేశ్వరమ్మ (Nara Bhuvaneswari) ఒక తల్లిగా బాగా ఆందోళనకు గురయ్యారన్నారు. ఆ బాధను బయటికి చెప్పలేక లోలోపల మదన పడ్డారని పేర్కొన్నారు. భువనేశ్వరమ్మ మహిళలకు ఆదర్శమని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు.

YS Viveka: వైఎస్ ఫ్యామిలీలో ఊహించని పరిణామం.. రాజకీయాల్లోకి వివేకా ఫ్యామిలీ!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 08 , 2024 | 01:51 PM