Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Srisailam: కన్నులపండువగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Mar 04 , 2024 | 07:10 AM

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో కన్నులపండువగా జరగుతున్నాయి. నాలుగవరోజు మయూరవాహనంలో స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం మయూరవాహనంపై శ్రీశైలం పురవీధులలో స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు.

Srisailam:  కన్నులపండువగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

నంద్యాల : మహాశివరాత్రి (MahaShivaratri) బ్రహ్మోత్సవాలు శ్రీశైలం (Srisailam)లో కన్నులపండువగా జరగుతున్నాయి. నాలుగవరోజు మయూరవాహనంలో స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం మయూరవాహనంపై శ్రీశైలం పురవీధులలో స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. శివస్వాములతో శ్రీశైలం ఆలయం పోటెత్తింది. భక్తుల రద్దీ భారీగా పెరిగింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2024 | 07:15 AM