Share News

Andhra Pradesh: తాను పోటీ చేసేది లేనిది జగన్ నిర్ణయిస్తారు.. మాజీ మంత్రి డొక్కా

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:18 AM

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను పోటీ చేసేది లేనిది జగన్ నిర్ణయిస్తారని వెల్లడించారు.

Andhra Pradesh:  తాను పోటీ చేసేది లేనిది జగన్ నిర్ణయిస్తారు.. మాజీ మంత్రి డొక్కా

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను పోటీ చేసేది లేనిది జగన్ నిర్ణయిస్తారని వెల్లడించారు. అధిష్టానం నుంచి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదన్న ఆయన.. టికెట్ కోసం ఎటువంటి ప్రయత్నం చెయ్యడం లేదని వివరించారు. తన రాజకీయ భవిష్యత్ ను దేవుడు నిర్ణయిస్తాడని చెప్పారు. కాగా.. సీఎం జగన్ ను కలిసే అవకాశం లేదని, ఒక్కసారి సీఎంను కలిసే అవకాశం కల్పించాలని గతంలో ఆయన కోరిన సంగతి తెలిసిందే.

Updated Date - Jan 12 , 2024 | 11:21 AM