Share News

CM Jagan: ఎన్నికల ప్రచారానికి జగన్ రెడీ.. రేపే షెడ్యూల్

ABN , Publish Date - Mar 18 , 2024 | 02:48 PM

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో మే 13 న అసెంబ్లీ ఎన్నికలు జరుగున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి రెడ్డ అయ్యారు. ‘‘మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం’’ పేరుతో జగన్ ప్రజలలో వెళ్లనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ తలశిల రఘురాం సోమవారం మీడియాకు తెలియజేశారు.

CM Jagan: ఎన్నికల ప్రచారానికి జగన్ రెడీ.. రేపే షెడ్యూల్

అమరావతి, మార్చి 18: ఆంధ్రప్రదేశ్‌లో మే 13 న అసెంబ్లీ ఎన్నికలు (AP Elections) జరుగున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. ‘‘మేమంతా సిద్ధం’’ పేరుతో జగన్ ప్రజలలో వెళ్లనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ తలశిల రఘురాం సోమవారం మీడియాకు తెలియజేశారు. ఈ నెల 27 నుంచి జగన్ బస్ యాత్ర ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. నాలుగు సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాల మినహాయించి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు ఉండనున్నాయి. రోజు జగన్ ప్రజల్లోనే ఉంటారని.. రాత్రి కూడా అక్కడే నిద్రిస్తారని తెలిపారు. ప్రజల అభిప్రాయం తెలుసుకునేందు జగన్ ప్రయత్నంచేస్తున్నారన్నారు. రేపు పూర్తి షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఎమ్మెల్సీ తలశిల రఘురాం వెల్లడించారు.

ఇవి కూడా చదవండి...

Dhulipalla Narendra: రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించింది

AP Elections 2024: బండారు టీడీపీకి గుడ్ బై చెబుతున్నారా..?

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 18 , 2024 | 03:45 PM