Share News

TDP: తూర్పు గోదావరి జిల్లాల్లో పది స్థానాల్లో టీడీపీ అభ్యర్థులెవరంటే..

ABN , Publish Date - Feb 14 , 2024 | 08:12 AM

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పది స్థానాల అభ్యర్థులపై టీడీపీకి పూర్తి స్పష్టత వచ్చింది. జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలకు గాను ఆరు సీట్లకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు

TDP: తూర్పు గోదావరి జిల్లాల్లో పది స్థానాల్లో టీడీపీ అభ్యర్థులెవరంటే..

కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పది స్థానాల అభ్యర్థులపై టీడీపీకి పూర్తి స్పష్టత వచ్చింది. జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలకు గాను ఆరు సీట్లకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. అయితే టికెట్ పొందిన వారిలో టీడీపీ సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ ఉన్నారు. ఇక ఆదిరెడ్డి కుటుంబానికి సైతం ఒక టికెట్ లభించినట్టుగా తెలుస్తోంది.

ఖరారైన సీట్లు, అభ్యర్థులెవరంటే..

తుని - యనమల దివ్య

వరుపుల సత్యప్రభ - ప్రత్తిపాడు

నిమ్మకాయల చినరాజప్ప -పెద్దాపురం

నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి-అనపర్తి

దాట్ల సుబ్బరాజు - ముమ్మిడి వరం

బండారు సత్యానం దరావు-కొ త్తపేట

వేగుళ్ల జోగేశ్వర రావు-మం డపేట

గోరంట్ల బుచ్చయ్య చౌదరి- రాజమండ్రి రూరల్

జ్యోతుల నెహ్రూ-జగ్గంపేట

రాజమండ్రి అర్బన్‌లో ఆదిరెడ్డి కుటుంబానికే టికెట్ కేటాయించినట్టు తెలుస్తోంది.

Updated Date - Feb 14 , 2024 | 08:12 AM