Share News

Sriramanavami: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నేడు ధ్వజారోహణ

ABN , Publish Date - Apr 17 , 2024 | 08:16 AM

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నేడు ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దక్షణ భారతదేశంలో రెండవ అయోద్యధ్యగా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయాన్ని పిలుస్తుంటారు.

Sriramanavami: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నేడు ధ్వజారోహణ

కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నేడు ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దక్షణ భారతదేశంలో రెండవ అయోద్యధ్యగా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయాన్ని పిలుస్తుంటారు. ఇక దేశంలోనే ఎక్కడా లేని రీతిలో ఇక్కడి రామాలయంలో హనుమంతుడు కనిపించడు. ఆంజనేయ స్వామి లేని రామాలయం కూడా ఇదొక్కటే కావడం విశేషం.

కంటోన్మెంట్‌ బీజేపీ అభ్యర్థిగా వంశ తిలక్‌

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 17 , 2024 | 08:18 AM