Share News

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారంటే..

ABN , Publish Date - Mar 08 , 2024 | 08:39 AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం ఇవాళ (గురువారం) 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న స్వామివారిని 57,880 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారంటే..

తిరుమల: తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం ఇవాళ (గురువారం) 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న స్వామివారిని 57,880 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. స్వామివారికి 19,772 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 08 , 2024 | 08:41 AM