Share News

AP News: విహారయాత్రలో విషాదం.. సముద్రంలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు..

ABN , Publish Date - Mar 02 , 2024 | 01:42 PM

విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు సరదాగా ఎంజాయ్ చేయడానికని తమిళనాడు మహాబలిపురం వద్ద సముద్రానికి వెళ్లారు. సరదాగా జోక్స్ వేసుకుంటూ.. కామెంట్స్ చేసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలోనే విషాదం. ఉన్నట్టుండి ముగ్గురూ సముద్రంలో గల్లంతయ్యారు.

AP News: విహారయాత్రలో విషాదం.. సముద్రంలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు..

చిత్తూరు: విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. పలమనేరు (Palamaneru) ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు సరదాగా ఎంజాయ్ చేయడానికని తమిళనాడు (Tamilnadu) మహాబలిపురం (Mahabalipuram) వద్ద సముద్రానికి వెళ్లారు. సరదాగా జోక్స్ వేసుకుంటూ.. కామెంట్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలోనే విషాదం. ఉన్నట్టుండి ముగ్గురూ సముద్రంలో గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో బంగారుపాలెం మండలం నల్లగాంపల్లి గ్రామానికి చెందిన విజయ్ కుమార్. మోనిష్ ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Chittoor: చిత్తూరులో టెన్షన్ టెన్షన్..

Pawan Kalyan: పంచ భూతాలకు పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోంది

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2024 | 01:42 PM