Share News

Nara Bhuvaneswari: ‘నిజం గెలవాలి’ నేడు భువనేశ్వరి ఎక్కడెక్కడ పర్యటించనున్నారంటే..

ABN , Publish Date - Feb 15 , 2024 | 07:20 AM

నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో నిర్వహించనున్నారు. నేడు ఆమె హిందూపురం, మడకశిర నియోజకవర్గాలలో పర్యటించనున్నారు.

Nara Bhuvaneswari: ‘నిజం గెలవాలి’ నేడు భువనేశ్వరి ఎక్కడెక్కడ పర్యటించనున్నారంటే..

అనంతపురం: నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో నిర్వహించనున్నారు. నేడు ఆమె హిందూపురం, మడకశిర నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి నేటి ఉదయం 9 గంటలకు భువనేశ్వరి బయలుదేరనున్నారు. సాయంత్రం 4:10 గంటలకు పుట్టపర్తి, శ్రీ సత్యసాయి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు.

నారా భువనేశ్వరి నేటి షెడ్యూల్..

9:00 – రాత్రి బస ప్రాంతం నుంచి భువనేశ్వరి పర్యటనకు ప్రారంభమవుతారు.

10:00 – హిందూపురం నియోజకవర్గం, హిందూపూర్ టౌన్, 8వ వార్డులో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.

11:55 – మడకశిర నియోజకవర్గం, గుదిబండ మండలం, దిన్నెహట్టి గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.

04:10 – పుట్టపర్తి, శ్రీ సత్యసాయి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు తిరుగుపయనం కానున్నారు.

Updated Date - Feb 15 , 2024 | 07:20 AM