TSPSC పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ విచారణ వేగవంతం

ABN , First Publish Date - 2023-06-07T16:32:09+05:30 IST

TSPSC పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ విచారణ వేగవంతం చేసింది. మరో 37 మంది నిందితుల పేర్లు చేర్చుతూ..

TSPSC పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ విచారణ వేగవంతం

హైదరాబాద్: TSPSC పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ విచారణ వేగవంతం చేసింది. మరో 37 మంది నిందితుల పేర్లు చేర్చుతూ.. అనుబంధ చార్జ్‌షీట్‌ వేసే యోచనలో సిట్‌ అధికారులు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటివరకు 50 మందిని సిట్‌ అరెస్ట్‌ చేసింది. DE పూల రమేష్‌ అరెస్ట్‌తో కేసు కొత్త మలుపు తిరిగింది. పరీక్ష సమయంలో రమేష్‌ హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌ చేయించాడు. AE ప్రశ్నాపత్రాన్ని పూల రమేష్‌ 80 మందికి విక్రయించాడు. త్వరలో మరికొంత మందిని సిట్‌ అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.

Updated Date - 2023-06-07T16:32:09+05:30 IST