Home » TSPSC paper leak
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయ్యింది. శనివారం ఉదయం ఈ పరీక్షలు రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే...
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకూ 90 మందిని పైగా సిట్ అధికారులు అరెస్టు చేశారు. పేపర్ లీకేజ్లో ప్రమేయం ఉన్న వారంతా కేసు నుంచి తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో (TSPSC paper leak case) మరో 10 మందిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 74 మంది అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు అరెస్టులను కొనసాగిస్తున్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని హైకోర్టు కడిగి పారేసింది. ఈ నెల 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణ లోపాలపై సీరియస్ అయ్యింది. నోటిఫికేషన్లో పేర్కొన్న భద్రత ఫీచర్లను పాటించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకసారి పేపర్ లీకేజీని ఎదుర్కొన్న టీఎ్సపీఎస్సీ.. మరింత అప్రమత్తంగా
గ్రూప్-1 రద్దు కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలని ముగ్గురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకుండా, హాల్టికెట్ నెంబర్, ఫొటో లేకుండానే OMR షీట్ ఇచ్చారని ఆ ముగ్గురు పిటిషన్లో పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు.
టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆరుగురు సభ్యుల నియామకాలను
ఇప్పటికే పేపర్ లీకేజీలతో సతమతమవుతున్న టీఎస్పీఎస్సీకి మరో కొత్త వివాదం పెద్ద దుమారం రేపింది. దరఖాస్తు చేయకుండానే
గ్రూప్ 3, 4 పరీక్షలపై స్టేకు హైకోర్టు (High Court) నిరాకరించింది. గ్రూప్ 3, 4లో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులు తొలగించారని హైకోర్టులో
ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష (Group-1 prelims exam) నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రూప్-1 పరీక్షకు 3,80,072 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో (TSPSC Paper Leak) సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో సిట్ అధికారులు చార్జ్షీట్ దాఖలు చేశారు.