Share News

TS NEWS: తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్‌పై పోలీసుల కేసు నమోదు

ABN , First Publish Date - 2023-12-09T22:26:24+05:30 IST

పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీ అయ్యాయి. మాజీ మంత్రి తలసాని OSD కల్యాణ్‌పై కేసు నమోదు చేశారు. కార్యాలయం నుంచి పలు కీలక పైళ్లను OSD కల్యాణ్ తీసుకెళ్లారు.

TS NEWS: తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్‌పై పోలీసుల కేసు నమోదు

హైదరాబాద్‌: పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీ అయ్యాయి. మాజీ మంత్రి తలసాని OSD కల్యాణ్‌పై కేసు నమోదు చేశారు. కార్యాలయం నుంచి పలు కీలక పైళ్లను OSD కల్యాణ్ తీసుకెళ్లారు. మిగతా ఫైళ్లను చిందరవందరగా OSD కల్యాణ్ పడేవేశారు. ఆఫీస్‌లో సీసీ కెమెరాలను కల్యాణ్‌ ధ్వంసం చేశాడు. వాచ్‌మెన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. OSD కల్యాణ్‌తో పాటు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-12-09T22:59:17+05:30 IST