Share News

Telangana: బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల ఓటమి

ABN , First Publish Date - 2023-12-03T14:40:40+05:30 IST

హైదరాబాద్: 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచి.. బీఆర్ఎస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలు 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీఆర్ఎస్‌ వెనుకంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే ఫలితాల ట్రెండ్ కనిపిస్తోంది.

Telangana: బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల ఓటమి

హైదరాబాద్: 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచి.. బీఆర్ఎస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలు 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీఆర్ఎస్‌ వెనుకంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే ఫలితాల ట్రెండ్ కనిపిస్తోంది.

ఓడిపోయిన అభ్యర్ధులు వీరే..

కొత్తగూడెం.. వనమా వెంకటేశ్వర్ రావు

సండ్ర వెంకటవీరయ్య.. సత్తుపల్లి

పినపాక రేగా కాంతారావు

ఇల్లందు హరిప్రియ నాయక్

చిరుమర్తి లింగయ్య నకిరేకల్

గండ్ర వెంకట రమణ రెడ్డి భూపాల పల్లి

అశ్వారావు పేట మెచ్చ నాగేశ్వరరావు

పాలేరు ఉపేందర్ రెడ్డి

ఎల్లారెడ్డి సురేందర్ కాంగ్రెస్

కొల్లాపూర్ హర్షవర్ధన్ రెడ్డి

పైలెట్ రోహిత్ రెడ్డి తాండూర్

Updated Date - 2023-12-03T14:40:42+05:30 IST