Share News

Rajasingh : గంగుల ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారు

ABN , First Publish Date - 2023-11-06T13:01:24+05:30 IST

బీజేపీ ఎంపీ బండి సంజయ్ పోరాటం చూసి ఎమ్ఐఎమ్ ఆఫీస్‌కు మంత్రి గంగుల కమలాకర్ పరుగెత్తారని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. నేడు రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. గంగుల ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు.

Rajasingh :  గంగుల ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారు

కరీంనగర్ : బీజేపీ ఎంపీ బండి సంజయ్ పోరాటం చూసి ఎమ్ఐఎమ్ ఆఫీస్‌కు మంత్రి గంగుల కమలాకర్ పరుగెత్తారని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. నేడు రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. గంగుల ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. తనతో పాటు బండి సంజయ్‌ను అసెంబ్లీకి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ‘ఓవైసి నీకు దమ్ముందా..? ఉంటే కరీంనగర్‌లో పోటీకి పెట్టు’ అని రాజాసింగ్ సవాల్ విసిరారు. కరీంనగర్ మైనార్టీలు ఆలోచన చేయాలన్నారు. మైనార్టీ అక్కా చెల్లెళ్ళ పరువు త్రిపుల్ తలాక్‌తో కాపాడామని రాజాసింగ్ వెల్లడించారు.

Updated Date - 2023-11-06T13:01:26+05:30 IST