Share News

Bandi Sanjay: బండి సంజయ్ కరీంనగర్ పరువు తీశారు

ABN , First Publish Date - 2023-11-22T14:57:15+05:30 IST

బీజేపీలో (BJP) టికెట్లు అమ్ముకున్నారని కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసని ఆరోపించారు. అయినా సంజయ్ చెప్పే మాటలు జనాలు నమ్మడం లేదన్నారు.

Bandi Sanjay: బండి సంజయ్ కరీంనగర్ పరువు తీశారు

కరీంనగర్: బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్‌ ( Bandi Sanjay)పై మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalkar ) మండిపడ్డారు. ఏబీఎన్‌తో మంత్రి మాట్లాడారు. బండి సంజయ్ కరీంనగర్ పరువు తీశారని విమర్శించారు. గ్రానైట్‌లో అవినీతి జరిగిందని హడావుడి చేసి మాయమయ్యారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌కి బియ్యానికి వడ్లకు తేడా కూడా తెలియదు అని ధ్వజమెత్తారు. రేపో మాపో గుండెపోటు వచ్చిందని మళ్లీ అపోలోకి వెళ్తారని వ్యాఖ్యానించారు. బీజేపీలో (BJP) టికెట్లు అమ్ముకున్నారని కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసని ఆరోపించారు. అయినా సంజయ్ చెప్పే మాటలు జనాలు నమ్మడం లేదన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - 2023-11-22T14:58:21+05:30 IST