Karnataka next CM: సిద్ధూకే సీఎం సీటు?.. హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన మల్లికార్జున్ ఖర్గే

ABN , First Publish Date - 2023-05-14T16:26:43+05:30 IST

కర్ణాటక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. పార్టీ సీనియర్ సిద్ధరామయ్య, ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్ వీరిద్దరిలో సీఎం పీఠం ఎవరికి దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది.

Karnataka next CM: సిద్ధూకే సీఎం సీటు?.. హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన మల్లికార్జున్ ఖర్గే

బెంగళూ: కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Election result) విజయదుందుభి మోగించిన కాంగ్రెస్ పార్టీ (Congress party) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. పార్టీ సీనియర్ సిద్ధరామయ్య (Siddaramaiah), ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్ (DK Shiva kumar) వీరిద్దరిలో సీఎం పీఠం ఎవరికి దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది. ఆదివారం (ఈరోజు) 6 గంటలకు జరగనున్న పార్టీ సీఎల్పీ సమావేశంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందే పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం కింది లింక్‌పై క్లిక్ చేయండి.

ఢిల్లీకి మల్లికార్జున్ ఖర్గే... ఆంధ్రజ్యోతి భాగ్యనగారా..

Updated Date - 2023-05-14T16:27:23+05:30 IST