శ్రీలక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు
ABN, First Publish Date - 2023-12-04T13:21:48+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దంపతులు ఆదివారం విశాఖ, సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. సింహగిరికి చేరుకున్న చంద్రబాబుకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు.
![శ్రీలక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు](https://media.andhrajyothy.com/media/2023/20231203/babu1_dbcaac25e2.jpg)
సింహాచలం శ్రీలక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు
![శ్రీలక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు](https://media.andhrajyothy.com/media/2023/20231203/babu2_562526acc3.jpg)
చంద్రబాబుకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరిస్తున్న ఆలయ అధికారులు
![శ్రీలక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు](https://media.andhrajyothy.com/media/2023/20231203/babu3_7e5895c8b8.jpg)
చంద్రబాబుకు స్వామివారి ఫోటోలు తీర్థప్రసాదాలు అందజేస్తునన ఆలయ అధికారులు
![శ్రీలక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు](https://media.andhrajyothy.com/media/2023/20231203/babu4_a3241d15cf.jpg)
శిఖర దర్శనం చేస్తున్న చంద్రన్న కుటుంబం, అశోక్ గజపతి రాజు కుటుంబం
![శ్రీలక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు](https://media.andhrajyothy.com/media/2023/20231203/babu5_b187cebadd.jpg)
ఆలయ అర్చకులు చంద్రబాబు, అశోక్గజపతి రాజు దంపతులకు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్న దృశ్యం
Updated at - 2023-12-04T13:21:50+05:30