Share News

Janasena: రుషికొండ విధ్వంసంపై హైకోర్టులో జనసేన పిటీషన్

ABN , First Publish Date - 2023-11-29T15:30:38+05:30 IST

రుషికొండ ( Rushikonda ) విధ్వంసంపై ఏపీ హైకోర్టు ( AP High Court ) లో జనసేన ( Janasena ) కార్పొరేటర్, మూర్తి యాదవ్ పిటీషన్ వేశారు. విశాఖపట్నంలో రుషికొండ ఒక పర్యాటక ప్రాంతమని దానిని విధ్వంసం చేస్తున్నారని పిటీషన్‌లో తెలిపారు.

Janasena: రుషికొండ విధ్వంసంపై హైకోర్టులో జనసేన పిటీషన్

అమరావతి: రుషికొండ ( Rushikonda ) విధ్వంసంపై ఏపీ హైకోర్టు ( AP High Court ) లో జనసేన ( Janasena ) కార్పొరేటర్, మూర్తి యాదవ్ పిటీషన్ వేశారు. విశాఖపట్నంలో రుషికొండ ఒక పర్యాటక ప్రాంతమని దానిని విధ్వంసం చేస్తున్నారని పిటీషన్‌లో తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ మొదటి వారంలో 5 కమిటీ సభ్యులు పర్యటిస్తారని ఆ అధికారులకు జనసేన పార్టీ తరఫున నివేదిక అందజేమన్నారు. దీనిపై తదుపరిను విచారణ డిసెంబర్ 27వ తేదీకి వాయిదా వేశారని చెప్పారు.

Updated Date - 2023-11-29T15:30:46+05:30 IST