Share News

Dastagiri: వివేకా కేసులో దోషిగా తీసివేయాలని కోర్టులో దస్తగిరి పిటీషన్

ABN , First Publish Date - 2023-11-14T19:44:49+05:30 IST

వైఎస్ వివేకా కేసు ( YS Viveka case ) లో తనను దోషిగా తీసివేయాలని సీబీఐ కోర్టు‌ ( CBI court ) లో దస్తగిరి ( Dastagiri ) పిటిషన్ వేశారు.

Dastagiri: వివేకా కేసులో దోషిగా తీసివేయాలని కోర్టులో దస్తగిరి పిటీషన్

కర్నూలు: వైఎస్ వివేకా కేసు ( YS Viveka case ) లో తనను దోషిగా తీసివేయాలని సీబీఐ కోర్టు‌ ( CBI court ) లో దస్తగిరి ( Dastagiri ) పిటిషన్ వేశారు. కేవలం సాక్షిగా మాత్రమే పరిగణించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో సీబీఐ దాఖలు చేసిన మొదటి చార్జ్ షీట్‌లో సాక్షిగా చేర్చారని దస్తగిరి తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఏ-4 గా దస్తగిరి ఉన్నారు. ఇదే కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారారు.దస్తగిరి పిటిషన్‌పై రేపు సీబీఐ కోర్టు విచారించునున్నది.

Updated Date - 2023-11-14T19:45:12+05:30 IST