Share News

AP GOVT: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మళ్లీ వాయిదా

ABN , First Publish Date - 2023-12-11T22:59:52+05:30 IST

రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని మళ్లీ వాయిదా వేశారు. ఈ నెల 15 వ తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కానుంది.

AP GOVT: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మళ్లీ వాయిదా

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని మళ్లీ వాయిదా వేశారు. ఈ నెల 15 వ తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కానుంది. అంతకుముందు ఈ నెల 14వ తేదీన మంత్రి వర్గ సమావేశం అని సీఎం జగన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఈ తేదీ మార్పును ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - 2023-12-11T22:59:54+05:30 IST