AP NEWS: మిచౌంగ్ తుపాను కారణంగా పలు రైళ్ల రద్దు
ABN , First Publish Date - 2023-12-04T14:42:59+05:30 IST
మిచౌంగ్ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకి గురవుతున్నారు.తుపాను కారణంగా సుమారుగా 150 ట్రైన్స్ రద్దు అయినట్లు తెలుస్తోంది. ట్రైన్స్ రద్దు అవడంతో రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు.
![AP NEWS: మిచౌంగ్ తుపాను కారణంగా పలు రైళ్ల రద్దు](https://media.andhrajyothy.com/media/2023/20231203/1_C_87e6031384.jpg)
విజయవాడ : మిచౌంగ్ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకి గురవుతున్నారు.తుపాను కారణంగా సుమారుగా 150 ట్రైన్స్ రద్దు అయినట్లు తెలుస్తోంది. ట్రైన్స్ రద్దు అవడంతో రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లలోని 6 గేట్ల వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ ఒక్కొక్క పాయింట్లో ముగ్గురు టీసీలను రైల్వే యంత్రాంగం ఏర్పాటు చేసింది.హెల్ప్డెస్క్ ద్వారా ప్రయాణికులకు రైల్వే అధికారులు సమాచారం అందిస్తున్నారు. చెన్నై , తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల , చీరాల మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేశారు. ట్రైన్ టికెట్స్ క్యాన్సిలేషన్ చేసుకుంటే ఫుల్ అమౌంట్ రిఫండ్ చేస్తామని రైల్వే యంత్రాంగం తెలిపింది.