Janasena Leader: తెనాలి ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన నాదెండ్ల మనోహర్

ABN , First Publish Date - 2023-01-28T11:37:09+05:30 IST

తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం సందర్శించారు.

Janasena Leader: తెనాలి ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన నాదెండ్ల మనోహర్

గుంటూరు: తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Janasena Leader Nadendla Manohar) శనివారం సందర్శించారు. ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు ఎలా అందుతున్నాయి అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ప్రతీ విభాగాన్ని సందర్శించి రోగికి అందుతున్న సౌకర్యాలు వైద్యులను వివరాలను మనోహర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆసుపత్రిలో సిటీ స్కాన్ విభాగాన్ని చూసి ఎందుకు పనిచెయ్యటం లేదని వైద్య సిబ్బందిని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.

Updated Date - 2023-01-28T11:37:11+05:30 IST